కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని అన్ని మోటార్లను వెంటనే ఆన్ చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం జ�
నాగరకర్నూల్ జిల్లాలోని వెల్దండ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (Kalwakurthy Lift irrigation) డీ82 ప్రధాన కాలువకు గండి పడింది. వరత ప్రవాహం పెరగడంతో కాలువ తెగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పొలాలు నీటమునిగాయి. కాగా, గత నెల 27న ఈ �
శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిళ్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో జరుగు నిత్య అన్నదాన కార్యక్రమానికి కల్వకుర్తి మండలానికి చెందిన ఎం. క్రాంతికుమార్ రూ.25,116 ను విరాళంగా అందజేశారు.
అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా చేసిన అభివృద్ధి శూన్యం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మరోసారి స్థానిక సంస్థల కోసం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ తన మోసపూరిత నై�
Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
Telangana Grameena Bank | తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్య
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.
‘భూభారతి చట్టం’పై అవగాహన కోసం రైతులను ఆహ్వానించకుండా సదస్సు ఎలా నిర్వహిస్తారని అన్నదాతలు భగ్గుమన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని పద్మశాలీ భవన్లో ‘భూభారతి చట్టం’పై అవగాహన సదస్సు ఏ
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.