ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొత్తవారికి టికెట్ ఇస్తే సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అధిష్టానానికి కడ్తాల్ మండల కాంగ్రెస్ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. రాత్రికి రాత్రే �
Minister Harish Rao | బీజేపీ లేచేది లేదని.. కాంగ్రెస్ గెలిచేది లేదంటూ మంత్రి హరీశ్రావు సైటైర్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చ
హస్తం పార్టీలో హైరానా మొదలైంది. కల్వకుర్తి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ప్పటి నుంచి ఏఐసీసీ కార్యక్రమాల్లో బీజీగా ఉంటూ ఢిల్లీకే ప
Aksharavanam | అక్కడ తరగతి గదులు ఉండవు. ఉపాధ్యాయుల చేతిలో బెత్తాలు కనిపించవు. అసలు ఉపాధ్యాయులే ఉండరు. పుస్తకాల మోతలు నిషిద్ధం. హోంవర్క్ల ప్రస్తావనేలేదు. అయినా, విద్యార్థులకు సమాజం నుంచి సాహిత్యం వరకు అన్ని విషయా
Road Accident | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి మండలం తర్నికల్ వద్ద ప్రమాదవశాత్తు కారు పొల్లాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో ఓ బాలుడు తీవ్ర గాయాలక�
వెల్దండ: దైవ భక్తి పెంపోందించుకున్నపుడే మానసిక ప్రశాంతంత దొరుకుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం నాగురావుపల్లి తండాలో తుల్జా భవాని అమ్మవా�
వెల్దండ: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద నిర్వ
కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్.. ప్రజలకు చేసింది ఏమీ లేదు.. కేంద్రంలో బీజేపీది పసలేని పాలన.. నవంబర్ 15న వరంగల్ సభకు భారీగా తరలివెళ్లాలి పాల్గొన్న జడ్పీ�
ఊర్కొండ: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖల్లో ఘనణీయమైన మార్పు వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వాల్మీకి జయ