కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగ�
రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు.
స్వయం సహాయక సంఘం సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు బాగున్నాయని శ్రీనిధి ఆర్ఎం ఆర్ దుర్గాప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ప్రమాదాశాత్తు దాసరి కను�
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ బోనాలను మంగళవారం ఘనంగా న�
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు.BRS Formation Day, Kalvasrirampur, Peddapally, Karimnagar
కోట్ల ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగ�
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ నియోజక వర్గానికి చేసిన సేవలను ఈ ప్రాంత ప్రజలు మరువలేరని కూనారం గ్రామస్థులు, పలువురు నాయకులు పేర్కొన్నారు. గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతిని స్వగ్రామమైన కూనా
కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీమాల అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణపై కాల్వశ్రీరాంపూర్లో గురువారం మండల సభ ని
అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సభలో కాల్వశ్రీరాంపూర్ గ్రామ వాసి, మాస్టి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దంతనపెల్లి చిన్న స్వామి దళితరత్న అవార్డు అందుకున్నారు.