కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్�
బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో సర్పంచ్ పోశాల శైలజ సదానందం ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగ�
రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు.
స్వయం సహాయక సంఘం సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు బాగున్నాయని శ్రీనిధి ఆర్ఎం ఆర్ దుర్గాప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ప్రమాదాశాత్తు దాసరి కను�
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ బోనాలను మంగళవారం ఘనంగా న�
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు.BRS Formation Day, Kalvasrirampur, Peddapally, Karimnagar