అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరు గ్యారెంటీల వైపల్య పోరుబాటను విజయవం�
పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్
న్నికల కమిషన్ ఆదేశాల మేరకు దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే నేరమని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు పేర్కొన్నారు.
మొగల్ సామ్రాజ్య విస్తరణ ఎదిరించి బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త విన�
వరి, పత్తి మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేయాలని ఉద్యానవన విస్తరణాధికారి బోడ్కల రాము అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం, పందిల్ల, పెద్దంపేట, గ్రామాల్లోని కూరగాయల�
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని కూనారం పెద్దచెరువు మత్తడి పడి గ్రామం మధ్యలో ఉన్న జగదాంబ లోలెవల్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో మంగపేట- కూనారం గ్రామాల మధ్య గురువారం రాకపోకల�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలకు జలకళ వచ్చింది. జాఫర్ఖాన్పేటలో నాగుల మల్యాల రవీందర్, ఈరవేన లక్ష్మమ్మ ఇంటి గోడలు కూలిపోయాయి.
రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవస�
ప్రతీ ఒక్కరూ బీమా చేసి ధీమాగా ఉండాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హుజూరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సతీష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి కి చెందిన సల్పాల బాలకృష్ణ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ర�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్�
బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు.