విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెల�
సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�
అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జ�
ఆయిల్ పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చునని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మొదటి 3ఏళ్లు అంతర్ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల దాకా ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వ
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికాపురత్తమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన పూజలు రెండో రోజు అంగరంగ
మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
కాల్వ శ్రీరాంపూర్, మల్యాల, పెగడపల్లి గంగారం గ్రామాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకావిష్కరణ చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండల స్థాయి గణిత, సైన్స్ క్విజ్ క్లబ్ టాలెంట్ టెస్టును మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో పీ సాయి శివాని, కే నిశాంత్ ప్రథమ, ఎలిమెంటరీ స్థాయి నుండి పీ సాత్విక్, �
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయమై గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్ప�
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బైరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 వేల నగదు అందజేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.