కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీమాల అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణపై కాల్వశ్రీరాంపూర్లో గురువారం మండల సభ ని
అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సభలో కాల్వశ్రీరాంపూర్ గ్రామ వాసి, మాస్టి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దంతనపెల్లి చిన్న స్వామి దళితరత్న అవార్డు అందుకున్నారు.
కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ �
కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన పోలీసులు బాదితుడికి సోమవారం అప్పగించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి కి చెందిన తొట్ల రమేశ్ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు పోలీస�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ శివారు హుస్సెన్మియా వాగులో ఆదివారం క్షుద్ర పూజల కళకళలం సృష్టించాయి. మనుష్యుల మధ్య ఉన్న మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొంత మంది పట్టపగలే క్షుద్రపూజలకు తెరలేపా�
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు.
వెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెలుతురు నిహారికకు ఆ గ్రామానికి చెందిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల నగదు ను సోమవారం ఆర్థిక సాంయంగా అందజేశారు. నిహారిక ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో ప�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీచందన తో పాటు సిబ్బంది రజిత, నరసమ్మ తదితరులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాలతో ఘన�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ రేకుల జ్యోతి రఘు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు.