చేనేతపై జీఎస్టీ రద్దు - ఇది మా హక్కు, మీ బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత మిత్ర పథకంతో ముడి సరకును 50 శాతం సబ
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవార�
ఐటీ, మున్సిపల్ శాఖల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్లు, దందాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాపాలన అ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలన.. గ్రామస్వరాజ్యంలో స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లె ప్రగతిలో 30శాతం అవార్డులను
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. �
కూల్డ్రింక్ అనుకుని గండిమందు తాగి దవాఖాన పాలైన ఇద్దరు చిన్నారులకు కేటీఆర్ అండ గా నిలిచారు. వైద్యానికి అయిన ఖర్చును చెల్లించి పెద్దమనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం స్కూల్తండ�
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అన్నివేళలా కంటికిరెప్పలా.. రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకర కపర్ది శర్మతో గౌరీభట్ల శారదాప్రసాద్, విరజ దంపతుల కూతురు మనస్విని వివాహ మహోత్సవం ఆదివారం సిద్దిపేటలో వైభవంగా జరిగింది.
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్�
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతు దీక్ష చేపట్టినట్టు కొడంగల్ మ�