బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం గంభీరావుపేటలో పర్యటించారు. రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహంకాళీ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన హోమం, పూర్ణాహుతి కార్యక్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో జరిగే వి�
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయాన్ని ముట్టడించిన తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. పెండింగ్ బిల్
కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసె�
‘మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదు.. 61 ఏండ్లకు రిటైర్మెంట్ కావడానికి! ప్రజా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఉండదు. పదవీకాలం ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాల�
‘దేశ గౌరవాన్ని పెంచావు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావు’ అని క్రికెటర్ గొంగడి త్రిషను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా నల్లగొండ శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వద్ద పోలీసులు అత్యుత్సా హం ప్రదర్శించారు. రైతు మహాధర్నా కోసం మంగళవారం ఉదయం నల్లగొం డ ప�
వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయడంలేదని కేంద్ర గృహ నిర్మాణ, విద్యుత్తు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఆరోపించ
“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తె�
దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం తమ ఘనతగా చెప్పుకుంటున్న పెట్టుబడులు ఇవి. కానీ.. ఈ మూడు కంపెనీలూ హైదరాబాద్కు చెందినవే. మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలు.. మన రాష్ట్రంలోన�
KTR | ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవ్రావ్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మ