‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాలు, ఇతర కారణాలతో 20 నెలల్లో దాదాపు 700 మంది కల్లుగీత కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్గ్రేషియా ఇంతవరకూ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లే�
తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న �
కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో గౌడన్నల ఆత్మగౌరవ పతాకగా హైదరాబాద్లో నిర్మించిన నీరాకేఫ్ను హోటల్గా మార్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు నీరా కేఫ్ను రాష్ట్ర క�
రాష్ట్రంలోని వేలాది గీత కార్మికులకు నీరా ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని, కల్తీలేని కల్లు, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో ర
కల్లుగీత వృత్తి ప్రమాదాలతో కూడుకున్నది. అయినప్పటికీ బతుకుదెరువు కోసం చాలామంది గీతకార్మికులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 5 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వృత్తిలో భాగ
తాటి, ఈత వనాలు దగ్ధం కావడంతో నష్టపోయిన కల్లుగీత కార్మికులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో
నీరాతోపాటు కల్లు ఉప ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, పురావస్తు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోని 32 లక్షల మంది గౌడ కులస్థులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కారు గుర్తుకే ఓటేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత రామంతాపూర్లో స
రైతు బీమా తరహాలోనే గీతకార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకూ చెట్టు మీదినుంచి పడి చనిపోయిన గౌడన్నలకు ఎక్స్గ్రేషియా అందిస్తుండగా, ఇక గీతకార్మికులు
ఎండైనా, వానైనా ఏ రోజూ ఇరాం లేకుండా ప్రాణాలను అరచేతులో పెట్టుకొని చేసే వృత్తి గీతన్నలది. అలా అంతెత్తున ఉండే చెట్లపైకి ఎక్కి కల్లు గీసే సమయంలో ప్రమాదశావత్తూ జారిపడి ప్రాణాలు వదిలినవాళ్లు అనేకమంది.
తెలంగాణ సాధించిన నాటి నుంచి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహా నాయకుడు కేసీఆర్ అని గౌడ సంఘం నాయకుడు ఆరేపల్లి సాంబశివరావు పేర్కొన్నారు.
నిత్యం ముప్పూటలా తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి పొట్ట పోసుకునే గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.. �
కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బాకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు. తాజ�
కల్లుగీత కార్మికులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటనపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు �
కల్లుగీత వృత్తిదారుడికి బతుకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గీతకార్మికులు ప్రమాదవశాత్తు మ