కల్లుగీత కార్మికులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటనపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు �
కల్లుగీత వృత్తిదారుడికి బతుకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గీతకార్మికులు ప్రమాదవశాత్తు మ
ఆరు కుటుంబాలకు సర్కారు అండ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ప్రమాదాల బారిన పడిన వారికి భరోసా కల్పిస్తున్నదని సర్వాయి పాపన్న గౌడ స�
రాష్ట్రంలో 588 గౌడ కుటుంబాలకు రూ.13.96 కోట్ల ఎక్స్గ్రేషియా పంపిణీ వారి పిల్లల చదువు బాధ్యత ఎక్సైజ్శాఖదే ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి మంత్రి తలసాని శ్రీనివాస్ పి�