నేను మీ జల తరంగిణిని! కాళేశ్వర గంగని!! దశాబ్దాలపాటు తెలంగాణ కన్నీళ్లను కలుపుకొని కడలి కౌగిట కరిగిపోయిన మీ తల్లి గోదావరిని! నా ముద్దుబిడ్డ, మన తెలంగాణ సాధకుడు కేసీఆర్.. నా దిశను దిద్దిన సందర్భం వచ్చినప్పుడ�
2019 జూన్ 21.. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి నీటి వ్యథ, తెలంగాణ ప్రజల కన్నీటి వ్యథ తీరిన రోజు ఇది. గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ప్రజల కన్నీళ్లను తుడిచిన శుభదినమి
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నిరంతరంగా ప్రవహించిన జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. తెలంగాణకు జరిగిన అన్నిరకాల అసమానతలను కండ్లారా చూసి సాక్షీభూ�
చరిత్రలో ఎప్పుడూ కేవలం వ్యవసాయం మీదే సంపాదించి ధనవంతులైన రైతుల ఉదాహరణలు లేవు. వ్యవసాయం జీవనాధారమనేది నిజమే. కానీ, నిజజీవితంలో మాత్రం అది కుటుంబాన్ని నిలబెట్టే స్థాయికి రాలేదు. పిల్లల చదువు, ఇంటి నిర్మాణ�
కాళేశ్వర నిర్మాణం నవజీవన దృశ్యాన్ని కనుల ముందు సాక్షాత్కరింపజేసింది. వ్యవసాయరంగంతో పాటు అనేక రంగాలను బతికించింది. బహుముఖేనా అభివృద్ధికి కారణ మైంది. తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు మత్స్య, పాడి ప�
చెరువులను విధ్వంసం చేసి ఉమ్మడి పాలకులు తెలంగాణ ఆయువు తీశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిద్రం చేశారు. కానీ కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఉమ్మడి పాలకులు �
కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ద్వారా మిషన్ భగీరథతో తాగునీటికి శాశ్వత భరోసా లభించింది. ప్రాజెక్టులో భాగంగా 30టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, 10టీఎంసీలను ఎన్రూట్ గ్రామాల తాగునీటికి కేటాయించారు. హైదరాబాద్�
లోపభూయిష్ట విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ.. దశాబ్దాలుగా ఎన్నడూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టు నిండని పరిస్థితి! రైతుల పాలిట పేరుగొప్ప ఊరుదిబ�
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని తమ పార్టీ ఎన్నడూ చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు మినహా మల్లన్నసాగర్ లా�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెద్దదిక్కు.. ప్రస్తుతం సీనియర్ మంత్రి.. ఉన్న మంత్రుల్లో కాస్త ఉత్తముడని, అధిష్ఠానానికి సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాల్లో పేరున్నది. కానీ..ముఖ్యనేత రాజకీయ ఉచ్చు
దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసి ఏటేటా నీటి మట్టం తగ్గిపోతున్న నాగార్జునసాగర్ దిగువన ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర�
BRS | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభ�
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దాని ఉద్దేశాన్ని గుర్తించడంలో తెలంగాణ సమాజం విఫలమైతే.. అది కేవలం ఇంజినీరింగ్ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, తన సొంత భవిష్యత్తును అర్థం చేసుక�
కాళేశ్వరం.. ఓ వాస్తవం. గిట్టనివారికి కండ్లముందు కనిపించే చేదు నిజం. నీరు వరప్రదాయిని. ఒడిసి పడితే మనుగడ.. వదిలేస్తే కొట్లాడే దుబ్బలో మునుగుడే కదా. కొద్ది కాలమే అవకాశం.. అప్పుడే దాచుకోవాలి.. వాడుకోవడానికి నిల�