Harish Rao | తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ జరిగి ఉంటే.. ఏడెండ్లు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదని ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించ�
Harish Rao | కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్లాగా ఉంది అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు.. కానీ అలాంటి�
‘ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ బిడ్డల గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ఇక్కడి ప్రజల ఆకల�
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం జరగనున్నది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నివేదికగా నిర్ణయించారు. ఘోష్ కమిషన్ నివేదికతోపాటు, ఉన్నతాధికారుల కమి�
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీ పంపు హౌస్ లో ఒక మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతను నీటిపారుదల శాఖ అధ
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతా
పార్లమెంట్లో చేసే చట్టాలను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ప్రభుత్వం చట్టాలను తయారు చేయడమే కాకుండా, సవ్యంగా అమలు చేసినప్పుడే వాటి గౌరవాన్ని కాపాడినట్టు లెక్క. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
కాళేశ్వరం జలాలను విడుదల చేసి వరద కాలువను నీటితో నింపాలని కథలాపూర్ (Kathalapur) రైతులు డిమాండ్ చేశారు. కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మండల కేంద్రనికి చేరు
పంటలకు నాలుగు రోజుల్లోగా సాగునీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కాలం సరిగా లేకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీని నింప
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేక�
బీఆర్ఎస్ (BRS) నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవార�