సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.
BRS : కాళేశ్వరంపై జస్టిస్ పీ సీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ ను�
కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి హిత
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి (Godavari) నదికి వరద పోటెత్తింది. దీంతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
MLA Prashanth Reddy | రాష్ట్రంలో కరువు పారద్రోలిన ప్రాజెక్టు కాళేశ్వరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, బీఆర్ఎస్ సర్కారు హయాంలో సాగు నీటి కష్టాలంటే ఏంటో రైతులకు తెలియకుండా చేశారని, కేసీఆర్ను బద్నాం చేసేందుకు స్వార్థ రా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.
Telangana Projects | ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్త�