తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, రైతుల కన్నీళ్లు తుడిచిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ విషం చిమ్ముతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్�
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ఆకునూరి మురళి వంటి మేధావులు మరెందరినో ఈ తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. కానీ, ఆ మేధావులు ఈ బీసీ రేషియో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. క
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదం పునాదిగానే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఈ మూడింటి విషయమై ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి నడుం కట్టారు.
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్ కోసమే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదంటున్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. చంద్రబ
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�
Harish Rao | రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్ట�
కేసీఆర్ ప్రభుత్వం హల్దీ వాగుపై 8 చెక్డ్యామ్లు, మంజీరాపై 8 చెక్డ్యామ్లు నిర్మించి జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిందని, కాంగ్రెస్ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అ
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
బీఆర్ఎస్ఫై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చినకమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట �