కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన ఘోష్ కమిషన్ చెల్లదని ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చు ఇవ్వడం ముఖ్యమం
Talasani Srinivas Yadav | కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రేవంత్ సర్కార్ సాగిస్తున్నది కక్ష రాజకీయాలు.. కుట్రల పాలన అని మరోసారి తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై కక్షగట్టి అభాసుపాలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ పాలన సాగిస్తున్నదని హై కోర్�
ఘోష్ కమిషన్ పేరిట కేసీఆర్పై కక్షగట్టి మూడేండ్లుగా పొలిటికల్ డ్రామా నడిపిన రేవంత్రెడ్డి.. రాష్ట్ర చరిత్రలో 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తా
Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగానాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ జలాశయాల నుంచి విడుదలయ్యే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు..అవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు
తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని, ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరక�
K.R Suresh Reddy | తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జల్శక్తి మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది.
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
మండుటెండల్లో కాళేశ్వరం నీళ్లతో కాల్వలు గలగలా పారుతూ రైతు పొలాలు పచ్చగా కనబడుతుంటే ఈ ఆనందం కంటే ఇంకేముందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూర
Kaleshwaram | పాలకుల ముందుచూపు, తీసుకునే మంచి నిర్ణయాలపైనే ఆ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నది చాణక్యుడి మాట. ఇందుకు కేసీఆర్ ఆలోచనా విధానం నుంచి పురుడుపోసుకున్న ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ నిలువెత్తు ని�