కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ట రాజకీయం మరోసారి బట్టబయలైంది. ‘ప్రాజెక్టు కుప్పకూలింది.. లక్షకోట్లు వృథా’ అంటూ ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే స్వయంగ
Kaleshwaram Project | వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ప్రాజెక్ట్లో భాగమైన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్లకు మరమ్మతులు చేసి, భవిష్యత్తులో ఎల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రం సమీపంలో మరో త్రివేణి సంగమం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దు సమీపం లో స�
kcr birthday | కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అనంతరం చందాపూర్లోని కూడవెల్లి వాగు మత్తడి వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి జలాల మధ్య కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి
ఓ కేసు విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సిటీ సెంటర్, కేబీఆర్పార్క్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా పో�
CWC | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవీ తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్ల�
Mallanna Sagar | ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ లేక మల్లన్న సాగర్ కాలువకు గండిపడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రధాన కాలువతోపాటు ఉప్పర్పల్లి, చిన్నశంకరంపేట, రామాయంపేట కాలువల నిర్వహణను కాంగ్రెస్ ప్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
జనవరి 6న స్వయం ప్రకటిత సాగునీటి మేధావి వెదిరె శ్రీరాం గోదావరి, కృష్ణా జలాలపై రెండవసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి హైదరాబాద్ తరలివచ్చాడు. జనవరి 3న కాంగ్రెస్ మోసాలను, అబద్ధాలను, వక్రీకరణలను త�
Chandrababu | ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రా�
ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతున్నదని కాళేశ్వరం ఇన్చార్జి సీఈ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో మాదిరిగా సంప్రదాయాలను పాటించడం లేదని తెలిపారు.
దేశ వ్యవసాయానికి విత్తనాలు ప్రాణం. రైతు చేతిలో ఉన్న విత్తనమే రేపటి ఆహార భద్రతకు.. జీవవైవిధ్యానికి.. వ్యవసాయ స్వయం ప్రతిపత్తికి మూలాధారం. అలాంటి కీలక రంగాన్ని నియంత్రించాల్సిన విత్తనాల ముసాయిదా బిల్లు- 2025 �
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం