పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా నవాబ్పే�
కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్ని ఖుషీ �
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కాళేశ్వరంపై జరిగే చర్చ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది. ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తిందని మొత్తం కాళేశ్వరం వ్యవస్థ నిరుపయోగమైందని ప్రకటించడం కూడా సాంకేతికం�
Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
Telangana | దేశవ్యాప్తంగా నీటి నిల్వలపై ప్రమాద ఘంటికలు మోగుతుండగా, తెలంగాణలో ఇప్పటికే జల సంక్షోభం తాండవిస్తున్నది. ప్రకృతి విపత్తు ఓ వైపు తరుముకొస్తుండగా, సర్కార్ అవగాహనారాహిత్యం, దుర్నీతితో అది మరింత ముంచు�
సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన జలదోపిడీ, సాగునీటి వివక్ష, నీటి ప్రాజెక్టుల విధ్వంసాన్ని సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఇంజినీర్లను సీఎం రేవంత్రెడ్డి జైలుకు పంపిస్తానని హెచ్చరించడం హేయమని ఉద్యోగ సంఘాల �