Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్నసాగర్ ఆయువు పట్టులాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, ర�
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట�
లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ఇదికాదా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం స
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేసిన పిటిష
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి
Kaleshwaram | రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా మూ డేండ్లు ఉన్న నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జేబు సంస్థగా మారిన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుక
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపి�
Koppula Eshwar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్�
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�