Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపి�
Koppula Eshwar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్�
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
కాళేశ్వరంపై (Kaleshwaram) కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని, కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
మూడు రోజులు గడవకముందే సీఎం రేవంత్రెడ్డి నాలుక మడత వేశారు. తన బాస్నే ధిక్కరించారు. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసును సీబీఐకి అప్పగిస్త�