కాళేశ్వరంపై (Kaleshwaram) కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని, కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
మూడు రోజులు గడవకముందే సీఎం రేవంత్రెడ్డి నాలుక మడత వేశారు. తన బాస్నే ధిక్కరించారు. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసును సీబీఐకి అప్పగిస్త�
‘అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టయలైంది. రెండు పార్టీల అక్రమ బంధం నగ్నంగా బయటపడింది. సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రసంగాలే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి వేముల ప్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టుల
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోతున్నారో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్ యాక్ట్ సెక్షన
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంలో కుట్ర కోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. తెలంగాణకు తీరని నష్టం కలిగించి గోదావరి జలాలను ఏపీకి దోచిపెట్�
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది.. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపురేఖలు మార్చిన కేసీఆర్ను ఇబ్బంది పెట్టా