తెచ్చిన ఆప్పు తీరక.. సాగుచేసిన పంట ఎండిపోయి ఆ రైతు గుండె ఆగిపోయింది. అప్పుబారం ఎక్కువ కావడం.. పంటనష్టం వాటిల్లడంతో ఇంట్లో దూలానికి ఉరేసుకుని తనువు చాలించాడు. నిరుడు జూలైలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పట్టించ�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా �
ఈ యాసంగికి కాళేశ్వరం జలాలు వచ్చేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా అని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ తొలి వారంలోనే నీటి విడుదలపై షెడ్యూల్ ఖరారయ్యేది. షెడ్యూ
వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�
మీ పాలనలో వరుసగా కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు పండాయి. ఏకంగా పొలం వద్దే ఇల్లు కట్టుకొని సంతోషంగా సాగు చేసుకుంటున్నాం. మా ఖర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈ సారి ఏసిన ఐదెకరాలు ఎండిపోయినై.
సాగు నీరు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దాంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయాయని -మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాల్వ నీళ్లు వస్తాయనుకొని వరి సాగు చేసిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. కనీసం బోర్లు, బావులు ఆదుకుంటాయన్న దశలో.. అవీ ఎండిపోవడంతో పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ఫలితంగా అప్పులు తెచ్చి పెట్టుబ�
కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా తెచ్చుకుని పంటలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండ, నర్సంపల్లి గ్రామాల�
మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం. నాకు ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నా నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అపుడు ఈ ప్రాంతంలో భూములకు రేట్లు లేవు. ఇరవై ఏండ్ల కింద 12 ఎక
అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ నియోజకవర్గమే జుక్కల్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందీ ప్రాంతం. గ్రామాలకు రహదారులు లేవు. గొంతు తడుపుకొనేందుకు నీరుండేది కాదు. ఇక సాగునీటి సంగత�
అభివృద్ధి చేశాం.. మరోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జహీరాబా�