‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లను చూడండి.. ప్రాజెక్ట్ మనిగిపోయిందని అన్నారుగా.. ఇప్పుడు ఇక్కడికి అచ్చి చూడండి ఎన్ని నీళ్లువోతున్నయో’ అంటూ జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన రైతు రా�
తెలంగాణను దమ్మారా తడపాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు ‘కాళేశ్వరం’ ద్వారా విజయం సాధించింది. కరువు నేలలను సైతం మాగాణంలా మార్చింది. నాడు ‘వానలెప్పుడు పడుతయా?’ అని ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచ�
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
గతంలో పంటలు సాగు చేయాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. దుక్కులు దున్ని తొలకరి కోసం వేచి చూడాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. వానల కోసం మొగులువైపు ఎదురుచూడాల్సిన అవసర�
దేశంలో నిజమైన రైతు నాయకుడు కేసీఆరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ద�
నిజాంసాగర్ ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టుపైనే ఆధారపడి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటల సాగుకు సిద్ధమయ్యేవారు. బోరుబావులు ఉన్న రైతులు మే, జూన్నెలలో పంటలు సాగు ప్రారంభిస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడిన
Kaleshwaram | తెలంగాణ ఏర్పడ్డ తరువాత సాగు, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయని, కాళేశ్వరం జలాల రాకతో రైతన్నల కండ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన�
మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతుండడాన్ని చూసి రైతులు, బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతున్నారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీతారాంపూర్ స్టేజీ సమీపంలోని క�
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, ఫలితంగా గతంలో వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వాపస్ వచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బా
బునాదిగాని కాల్వలోకి కాళేశ్వరం గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఈ కాల్వ ద్వారా ఆయా మండలాలను గంగమ్మ ముద్దాడుతూ బీడువారిన భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయనున్నది.
ఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి.
వాళ్లను చెరువులో ముంచితే తెలుస్తది.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అన్నది కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ విమర్శ సిద్దిపేట జిల్లాలో పింఛన్ల పంపిణీ రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లల విడుదల సిద్దిపేట, సెప్టె�