Yadadri | యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బరాజ్ లో 01 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు బుధవారం గోదావరి నుంచి 1144 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 2144 క్యూసె�
ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్లోని 12పంపులను ఆన్ చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు.
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోక�
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పింఛన్, కులాల వారీగా ఆదాయ మార్గాలు �
70 ఏండ్ల చరిత్ర గల ఎగువ మానేరు సరికొత్త చరిత్ర లిఖించుకున్నది. వేసవిలో గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో ఎగువ మానేరు నిండి పరవళ్లు తొక్కుతున్నది.
హల్దీవాగు | కరువు ప్రాంతమైన గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర - నిజాంసాగర్లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు
హల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీ�
తెలంగాణ అస్తే ఏమొస్తది? గీ కొట్లాటలెందుకు అని అన్నరు అప్పుడు! కానీ ఇప్పుడు సూడుండ్రి.. కన్నీరు కారిన చోటే గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాలే ఎండల్లో కూడా గోదారమ్మ పొంగి పొర్లుతోంది.. బీడు బారిన పొ�
‘నీరు పల్లమెరుగు..’ అన్నది పాత మాట. తెలంగాణలో నదులు ఎత్తుకు పారుతూ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఎక్కడ నీటి కరువుంటే అక్కడికి వాగులు వంకలు దాటి మిట్టకు చేరుకుంటున్నవి. నెర్రెలు బారిన నేల దాహార్త�