ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ అప్పటి కేంద్ర జల్శక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాశారని..కానీ కేసీఆర్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు సైట్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస�
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా? నిలిపివేస్తరా? కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు పెట్
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. సాగునీటిపారుదలశాఖ మంత
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్�
బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని బీఆర్ఎస్ గద్వా ల నియోజకవర్గ నాయకుడు బాసుహన్మంతునాయుడు ఆరోపించారు. మం గళవారం జిల్లా కేంద్రంలో
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందర్ని టార్గెట్ చేసిందా? కొరకరాని కొయ్యలా ఉన్న రాజకీయ నేతల్ని, అధికారులను లక్ష్యంగా చేసుకున్నదా? అందుకే క్షక్షపూరితంగా కొందరి పేర్లను నివేదికలో పేర్కొన్�
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోత రాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను ఈ నెల 31లోగా అందజేయనున్నట్టు సమాచారం. నివేదిక సిద్ధమైందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
శత్రువులు మన నీళ్లను మళ్లిస్తారు.. మన నిధులను దోచేస్తారు.. మన భూములను ఆక్రమిస్తారు.. మన వనరులను కొల్లగొడుతున్నారని కొంచెం వెనుకో ముందో మనకు తెలిసిపోతుంది. ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం? మరి.. వాళ్లు మన నాయకత్వాన
KTR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్