ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప�
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, మాజీ ఆర�
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర, రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో గోదావరి జలాల్లో తెలంగాణ వాటా దక్కకపోవడంతో మన రైతాం
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు ఇచ్చిన నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులుగా పరిగణిస్తున్నామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కక్ష సాధింపు కోసమే కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గపు
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై కుట్రలకు తెరలేపిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో లోపా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి రెండు నెలలు పొడగించింది.
Kaleshwaram commission | తెలంగాణ రిసెర్చ్ అధికారులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు.
జాయింట్ డైరెక్టర్ తోపాటు చీఫ్ ఇంజినీర్, ఇతర ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరైన వారిలో ఉన్నారు. మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస�