కడ్తాల్ : ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన
కడ్తాల్ : వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ప్రాథమిక సహక�
కడ్తాల్ : మండల పరిధిలోని ముద్విన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ టోర్నికి ఎంపికైన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 2019లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెన్�
కడ్తాల్ : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామం నుంచి పుల్లేరుబోడు తండా వరకు రూ. 5లక్షలతో చేపట్టిన మ�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మ�
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆరో రోజు అమ్మవారికి అర్చనలు, హరతీ, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్త
కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నా
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చె
కడ్తాల్ : మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో శుక్రవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు చందర్నాయర్, రాజ్దేశ్పాండే ఆధ్వర్యంలో కన్నెస్వామి మంతాపురం చంద్రశేఖర్ నిర్వహిం
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏడు రోజులపాటు నిర్వహించే జాతర నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయానికి �
కడ్తాల్ : మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. మంగళవారం ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామానికి చెందిన వె
మహేశ్వర మహా పిరమిడ్ పునఃప్రారంభ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ధ్యానులు కడ్తాల్ : ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని, ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ది పిరమిడ్ స్పిరిచ్యువల్�
కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీ�