కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మ వార�
కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల �
కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన గో�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన శివయ్యకి రూ. 40వేలు, సత్యస్వరూప్కి రూ. 36 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చె�
కడ్తాల్ : చరికొండ సమీపంలోని ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలోని పురాతన ఖిల్లాని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్
కడ్తాల్ : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడ్తాల్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగ
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన శంకర్ రూ. 30వేల�
కడ్తాల్ : మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించిన పరీక్షకు, మొత్తం 780మం
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకి మ�
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు లీలా లక్ష్మారెడ్డి కడ్తాల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కౌన్సిల్ ఫర్ �
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అ�
కడ్తాల్ : నేటి తరం యువత ప్రజాకవి కాళోజీ నారయణరావుని ఆదర్శంగా తీసుకోని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నార�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకో�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్