కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మంగమ్మకి రూ. 26000, నర్సింహాకి రూ. 35000, మాడ్గుల్ మండలం చంద�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 70లక్షలతో ఆలయ ప్రహారి నిర్మాణానికి శంకుస్థాపన కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మైసిగండ�
కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కో�
కడ్తాల్ : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ (సీత్లా) పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో తీజ్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్�
శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీపతి జగద్గురు సిద్ధారామ మహాస్వామిజీ కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీపతి జగద్గురు సిద్ధారామ మహా స్వామిజీ అన్నారు. శ్రావణ మ�
డీఆర్డీవో పీడీ ప్రభాకర్ కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహ�