కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ యమునకి రూ. 17వేలు, జ్యోతికి రూ. 16వేలు, కల్వకుర్తి మండలం సుద్దక
తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ కడ్తాల్ : తపాల సేవలకు ప్రజలకు మరింత చేరువ చేస్తామని, ప్రజలు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్�
కడ్తాల్ : జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేడు సమృద
కడ్తాల్ : నిత్యం యోగా, ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతాత లభిస్తుందని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురిలో �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెం�
కడ్తాల్ : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పని చేస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం, వడ్డెర సంఘం భవనాల నిర్మాణాలకు, ఒక్కో భవనాని�
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అర్జున్కి రూ. 56వేలు, మాడ్గుల్ మండ
కడ్తాల్ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని మంగళవారం కోల్కత్తా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీకి ఆలయ అర్చకులు, నిర
కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏ
కడ్తాల్ : ఆరోగ్యవంతమైన జీవితానికి మనిషి ప్రతినిత్యం ధ్యానం చేయాల్సిన అవసరమున్నదని ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్ర సమీపం�
కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమ, కరుణతో మెలగాలని, ధ్యానంతో ఒత్తిడిని అధిగమించవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. మండల పరిధ�
కడ్తాల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన నరేందర్కి రూ. 20వేలు ఎమ్మెల్సీ సహకారంత�
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే పత్రీజీతో కలిసి కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్ కడ్తాల్ : మనస్సును నియంత్రించుకుంటే అంతా మంచే జరుగుతుందని,
కడ్తాల్ : నిత్యం ధ్యానం చేయడంతో జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ సొసైటీస్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని �