కడ్తాల్ : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
కడ్తాల : బాధిత కుటంబాలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన యాదగిరి ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్�
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన వరలక్ష్మీకి రూ. 26వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్స�
కడ్తాల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని శాసన మండలిలో నిర్వహించిన ఎమ్మెల్సీ �
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
కడ్తాల్ : మండల కేంద్రంలోని భూనీలా సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని కొబ్బరి, మామిడాక�
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణ�
కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ�
కడ్తాల్ : ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో, మాస్టర్ కేశవ కరాటే అకాడమీ ఆధ్వ
కడ్తాల్ : ఆపదలో ఉన్న క్లాస్మెట్స్ కుటుంబానికి అండగా నిలిచారు తోటి స్నేహితులు. పది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన కంబాలపల్లి శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు కడ్తాల్ పట్టణంలోని ప్
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని న్యామతాపూర్ గ్రామానికి చెందిన మారెమ్మకి రూ. 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్సీ �