బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా దేశంలో అసమానతలను పెంచుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని దేశంలో సామాజిక, ఆర్థిక, వి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
ఆనాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు, సంస్థలు నేడు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో �
కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను నిర్ణయించాలి, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. తెలంగాణ విద్రోహ యాత్ర అని, ఈ యాత్రతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. శనివారం �
Minister Errabelli dayakar rao | దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త అని చెప్పారు.
గాడ్సే వారసులు బీజేపీ నేతలు రిజర్వేషన్ల సంఖ్య పెరగాలన్నా,అసమానతలు తొలిగిపోవాలన్నాదేశానికి కొత్త రాజ్యాంగం కావాలి కేసీఆర్ ప్రతిపాదనలో తప్పేంటి? మాజీ డిప్యూటీ సీఎం కడియం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరగ�
TRS Party | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం అంబేద్కర్ వారసులం.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. అని పేర్క�
దశాబ్దాల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర దళితుల కోసం ఒక్క పథకం కూడా కేంద్రం ఎందుకు ప్రవేశపెట్టలేదు? దేశమంతా దళితబంధు అమలుచేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ సుబేదారి, జనవరి 27: కేంద్రంలో అధికారంలో ఉన్న �
పంట కొనుగోలు బాధ్యత కేంద్రానిదే ఆహార భద్రత సూచీలో దేశ పరిస్థితి దిగజారింది మోదీ సిగ్గుతో తలదించుకోవాలి: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి వరంగల్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని మోదీ సర్కార�