కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ఘన్పూర్�
నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో చేసి చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్
ప్రధాని మోదీ తన స్థాయి హోదాను మరిచి రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్�
సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు సాధ్యమని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జఫ ర్గఢ్లో బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి స
అసెంబ్లీ ఎన్నికలముందు బీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న విపక్షాలకు ఆశాభంగమే ఎదురవుతున్నది. బలమైన నాయకత్వానికి తోడు సుశిక్షితులైన క్యాడర్ ఉండటంతో పార్టీలో ఎలాంటి సమస్య వచ�
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నియోజకవర్గ శ్రేణులు, ప్రజలు బుధవారం సాయంత్రం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి హైదరాబా
Kadiyam Srihari | ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో
కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు, తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చర్చకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేప�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో
లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలంలోని బాలునాయక్తండా, నల్లబెల్లి, నార్లవాయి, మొం డ్రాయి, ముమ్మిడివరం,
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�