ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇ�
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల�
పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ అనేది ఒక అం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వంలోని మంత్రుల బృందమే ఒప్పుకొన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఐదుగురు
ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్
Kadiyam Srihari | ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్ల�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. తొలిరోజు 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా మిగిలినవారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు.
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు.
జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండింట్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జనగామ, స్టేషన్ఘన్పూర్లో ముచ్చటగా మూడోసారి గులాబీ గుబాళించగా, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇ
CM KCR | ఇందిరమ్మ రాజ్యం పేరిట ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని కేసీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్�
CM KCR | మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని