KTR | కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల
Peddi Sudarshan Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో ప
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్క�
Kadiyam Srihari | తాను బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాన�
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించవద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అసెంబ్లీ జ�
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
Minister Ponnam Prabhakar | హైదరాబాద్: అవును మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు న�
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Kadiyam Srihari | తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధికే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్న�