ఒక తల్లి కోతి తన బిడ్డను చంకనేసుకొని అడవిమార్గం గుండా పోతున్నది. మార్గమధ్యలో వాటికి ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాల్వను దాటేందుకు తల్లి కోతి పిల్ల కోతిని చంకనెత్తుకొని నీటిలోకి దిగింది. పోగా.. పోగా నీళ్లు చ�
Ex Minister Rajaiah | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిడ్డా కాస్కో.. ఇక మధ్య కబడ్డీ.. కబడ్డే.. తగ్గేద�
‘రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తూతూమంత్రంగానే నడుస్తున్నది.. తుమ్మితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి.. నడమంత్రపు సిరి వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగ�
గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ను పెళ్లి చేసుకున్న గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య-నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం
అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వ�
‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతట�
Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు.
రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ మాదిగ ద్రోహుల పార్టీగా మిగిలిపోయిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చ
Rasamayi Balakishan | మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్�