తనకు కబడ్టీ అంటే ఎంతో ఇష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి స్మారకార్థం
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�
బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేదీ వరకు పరిగె పాపమ్మ రాజిడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్మారక ప్రో కబడ్డీ
సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
స్థానిక పటేల్ స్టేడియంలో 32వ కబడ్డీ సబ్ జూనియర్స్ బాల, బాలికల టోర్నమెంట్ నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లీగ్ పద్దతిలో తొలుత జిల్లాలోని ఐదు అసెంబ్ల�
మధిర టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్-16 సబ్జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు జరిగాయి.
ఈనెల 7 నుంచి 10వ తేదీ మధ్య బెంగుళూరు సిటీ యూనివర్సిటీలో జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ (పురుషుల)టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిని టి.
రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న క్రీడాపోటీల్లో బాలానగర్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అన్ని క్రీడల్లో సత్తాచాటిన బాలానగర్ అథ్లెట్లు 117 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకున్నార�
గ్రామాల్లో 19,472, పట్టణాల్లో 5,001 టీకేపీలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి 2న ప్రారంభించనున్న ప్రభుత్వం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప�