రంగారెడ్డి జిల్లా హిమాయత్నగర్ పరిధిలోని విద్యాజ్యోతి ఇం జినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్-స్పోర్ట్స్ ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయస్థాయి మహిళల కబడ్డీ టోర్నీ బుధవారం మొదలైంది.
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు.
తనకు కబడ్టీ అంటే ఎంతో ఇష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి స్మారకార్థం
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�
బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేదీ వరకు పరిగె పాపమ్మ రాజిడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్మారక ప్రో కబడ్డీ
సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
స్థానిక పటేల్ స్టేడియంలో 32వ కబడ్డీ సబ్ జూనియర్స్ బాల, బాలికల టోర్నమెంట్ నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లీగ్ పద్దతిలో తొలుత జిల్లాలోని ఐదు అసెంబ్ల�
మధిర టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్-16 సబ్జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు జరిగాయి.