రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండ�
పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
రాష్ట్ర స్థాయి సీనియర్ చాంపియన్షిప్ మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీలో మహబూబ్నగర్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బుధవారం హోరాహోరీగా జ�
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
International women’s day | వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మహిళలతో కబడ్డీ ఆడుతున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథో�
హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్రావు లక్నో: దేశీయ హ్యాండ్బాల్ భవిష్యత్ త్వరలో మారబోతున్నదని జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి క
టైటాన్స్కు తప్పని ఓటమి బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు సీజన్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన టైటాన్స్.. వరుసగా మూడో ఓటమితో ప�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీ మరో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 52-35తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వ�
పరిగి: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన వంశీకుమార్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. శనివారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో వంశీ అత్యుత్తమ ప్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చోటు చేసుకుంది. సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడలను గురువారం ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదాన�
జనగామ చౌరస్తా: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వరంగల్ సీపీ తరుణ్ జోషి..పోటీలను అధికారికంగా ప్రారం�
హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ మైక్రోబ్లాగింగ్ ప్లేట్ ఫామ్ “కూ” యాప్ లో చేరినట్లు వెల్లడించింది. కూ లో కూత పేట్టేందుకు సిద్ధమైంది. koo యాప్ లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు తెలుగు టైటాన్�
చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది ప్రొ కబడ్డీ లీగ్ (PKL 2021). క్రికెట్ మేనియాలో ఉన్న భారత అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్.