మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు చీకట్లోనే నిర్వహించారు. ఫైనల్ పోటీలు జరిగే సరికి రాత్రి కావడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే ముగించేశారు.
కొందరి జీవితాలు నిత్య స్ఫూర్తిమంత్రాలు. ఆడామగా అన్న భేదాన్ని అధిగమించినవిజయ పతాకలు. ముందు మనకు నచ్చింది చేస్తే సమాజమూ మెచ్చుతుందని చేసి చూపించే మార్పు గొంతుకలు. అలాంటి వారిలో ‘మాధవి బండారి’ కూడా ఒకరు.
కబడ్డి అంటే బలం, వ్యూహాలకు సంబంధించిన ఆట మాత్రమే కాదు. అది మన శరీర ఆరోగ్యానికి దోహదపడుతుంది. పురాతనమైన ఈ క్రీడ మన భారతదేశపు మట్టిలోనే పుట్టింది. ఉబుసుపోక ఆడే కబడ్డి మనకు ఉల్లాసం కంటే ఎక్కువ ప్రయోజనాలనే అం�
యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడుతాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో జిల్లా స్థాయి కబడ్డి పోటీల్లో మంత్రి పొన్నం �
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్పై అద్భుత విజయం సాధి�
‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్' ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టు మెరిసింది. బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో నల్
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం ఆతిథ్య తెలంగాణ, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన పోరు టై గా �
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపడుతున్న 9వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం మూడోరోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్
సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. శారీరక దార్యుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలపై విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. గ్రామీణ క్రీడా ప్రాంగణాలతో ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ.. ఇప్పుడు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లతో మరో సంచలనానికి త
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఇషా గ్రామోత్సవం’ రేపటి నుంచి ప్రారంభం క�
సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీపై భారత్ మరోమారు తన పట్టు నిరూపించుకుంది. తమకు తిరుగులేదన్న రీతిలో చెలరేగుతూ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న�
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స