KA Paul | పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతలు తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేఏ పాల్ అక్కడ మ
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన క
Konda Surekha | మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిభ్రమించి, పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్లుగా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఆమె మాటలు చట్టవ
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీచేసిం
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందులో పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేసి మరో పార్టీ�
KA Paul | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఖాళీ చేతులతో హైదరాబాద్కు తిరిగి వచ్చాడని కేఏ పాల్ పేర్కొన్న
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియ�