ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వినిపిస్తున్న పొత్తుల దుమారంలో కేఏ పాల్ కూడా చేరారు. తన పార్టీని వీడి తనతో చేరాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంప�
కేఏ పాల్' కనిపించగానే ‘అమిత్ షా’ పరుగు పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఓ ఐదు నిమిషాల వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. పాతికేండ్ల కిందట జాతరలో తప్పిపోయిన కవలల్లా, ఒకరికోసం ఒకరన్నట్టు బతికిన ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడుతున్నారని ఆగ్రహించిన ఓ రైతన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెంప ఛెల్లుమనిపించాడు. ‘మా కేసీఆర్ను ఎందుకు తిడుతున్నావ్?’ అంటూ దాడి చేశాడు.
కేఏ పాల్ (KA Paul). కొన్ని సార్లు ఈయన చేసే కామెంట్స్ వివాదాలు కూడా సృష్టిస్తుంటాయి. పాలిటిక్స్ లోకి కూడా ఎంటరైన కేఏ పాల్ వీలు దొరికినపుడల్లా టీవీ చర్చల్లో పాల్గొంటుంటారు. తాజాగా ఓ సోషల్ మీడియా ప్లాట్ఫ�