కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్
ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంత పరిహారమైనా చెల్లిస్తామని భరోసా ఇచ్చినా పొరుగున మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం, ప్రాజెక్టు ప్రతిపాదిత తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత లేదని, నిర్ణయాన్ని పునఃసమీ�
సుందిళ్ల బరాజ్ వద్ద సీపేజీ సమస్యను పరిష్కరించామని, గ్రౌంటింగ్ పూర్తి చేశామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పష్టంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన మేరకు సాంకేతిక పరీక్�
కాళేశ్వరం విచారణ కమిష న్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు తొలిసారి పెంచిన నెల రోజుల గడువు ఆగస్టు 31తో ముగిసింది.
తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టని, తుమ్మిడిహెట్టి కోణం నుంచి చూస్తే అది ఎవరికీ అర్థం కాదని తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ వెల్లడించారు.
కాళేశ్వరంపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మ�