హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని వివాదస్పద బతుకమ్మకుంట భూమి విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించిన హకుల వ్యవహారాన్ని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్అరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అ య్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రధాన న్యాయమూర్తి బదిలీ కావడం తో తాత్కాలికంగా ఆ బాధ్యతల�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాతాల�
TS High Court | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే బదిలీకానున్నారు. ఆయనను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసి�
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్లను గుర్తించాలని, ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండీఏ పరిధిలోని రామమ్�
న్యాయవ్యవస్థను డిజిటలైజ్ చేయడంతోపాటు న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా మరో 29 ఈ-సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
మధ్యాహ్న భోజనం వికటించిన పాఠశాలల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పెట్టితీరాలని తేల్చి చెప్పింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగం మన జీవన మార్గమని, దేశ నాగరికతకు ప్రతిరూపమని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైకోర్టు ఆవరణలో జరిగిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిం�
జీవోలు, ఆర్డినెన్స్లు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం-1956తో పాటు పలు జీ�
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్�