జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం 6,558 క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.517 టీఎంసీలు ఉన్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయంగా మారిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టు ఎగువన తెలంగాణ, కర్ణాటక పర�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అ ధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్�
జూరాల ప్రాజెక్ట్కు బుధవా రం స్వల్పంగా వరద మొదలైంది. మూడు రోజులు గా కురుస్తున్న వర్షానికి 670 క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్కు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా..
వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు సాగునీరందంచడానికి జవహర్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు రెండు ప్రధాన బ్యాలెన్సింగ్ రి�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో న మోదైంది. ప్రాజెక్టులో 318.51 మీటర్లకు గానూ 1,045 అడుగు ల నీట�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద మొదలైంది. శుక్రవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,561క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,0
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పెబ్బేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్న ఈ కాల్వలు అక�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రి�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ (ఎన్టీఆర్) కాల్వ వట్టిపోయింది. ప్రతి వేసవిలో నీటి సరఫరా నిలిపివేసినా అక్కడక్కడా నీళ్లు కనిపించేవి. కానీ ఈ సారి మాత్రం చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఎండల నేపథ్యం
ఆశించిన స్థాయిలో వ ర్షాలు కురవకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాత్కాలికంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవిలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్, పర్యాట క శ�
పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడు