కర్ణాటక ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరేతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో 22 గేట్లు
Huge Flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్లోకి 17 వేల క్యూసెక్కుల వ
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Projec) భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు �
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండ
జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదైంది.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్ట్కు 1,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2,401 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుత�
జూరాల ప్రాజెక్టు పరిధిలోని రామన్పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రెండు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. మండలంలోని గోపల్దిన్నె రిజర్వాయర్కు జూరాల నీరు చేరడంతో అన్నదాతలు, మత్స్యకారులు సంతో
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్�
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రతిరోజూ జూరాలకు వరద తగ్గుతూ పెరుగుతూ ఉన్నది. సోమవారం ఎగువ నుంచి 6,691 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టుకు ఆదివారం 8,849 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.960 మీటర్లకు చేరుకున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.531 ట