ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ (ఎన్టీఆర్) కాల్వ వట్టిపోయింది. ప్రతి వేసవిలో నీటి సరఫరా నిలిపివేసినా అక్కడక్కడా నీళ్లు కనిపించేవి. కానీ ఈ సారి మాత్రం చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఎండల నేపథ్యం
ఆశించిన స్థాయిలో వ ర్షాలు కురవకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాత్కాలికంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవిలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్, పర్యాట క శ�
పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడు
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తుండగా.. విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎండవేడిమి నుంచి సేదతీరేందుకు విద్యార్థులు బావుల
పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర
వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మంద�
వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ఈ ఏ డాది జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. దీనికితోడు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా నీరు రాకపోవడంతో యాసంగి సీజన్లో జూరాల ప్�
దశాబ్దాల పాటు ప్రాజెక్టులను నిర్మించే చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. 36 ఏండ్ల పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే అది కూడా అసంపూర్తే. అట్లాగే 1984లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి ప్రాజెక్టును..
MLA Dharna | కృష్ణా జలాలను కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నిరసన చేపట్టారు.
రైతులు వేసిన పంటలకు చివరి తడి అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇరిగేషన్ ఎస్ఈతో కలిసి రామన్పాడు రిజర్వాయర్తోపా టు తిర్మలాయపల్లి గ్రామ శివారులోని భీమా ఫేజ్-2 పంప్హౌజ్ను �
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలం రైతులు సోమవారం స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు.
జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద కొనసాగుతున్నది. 231 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 439 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమో దైంది. కుడి కాల్వకు 351క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 88 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్న�
యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది.
జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. 48 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండగా, 1,529 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. సాగునీటి ప్రాజెక్ట్లకు అవసరాల మేరకు యధావిధిగా నీటిని తర�