కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం జూరాలకు ఇన్ఫ్లో 14,500 క్యూసెక్కులు నమోదు కాగా నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం 1,500, కోయిల్సాగర్ లిఫ్టుకు 315, విద
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శనివారం ఎస్సీ శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహ�
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 60 వేల క్యూసెక్కుల రాగా.. అవుట్ఫ్లో 38,824 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 అడుగుల
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద హోరు కొనసాగుతున్నది. వరద వస్తుండడంతో జూరాల కుడి కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. శుక్రవా రం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 50వేల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 46,737 క్యూసెక్కుల
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది.
కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రా జెక్టు నిండిపోవడంతో గురువారం సాయంత్రం 12 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేశారు. ఎగువ నుంచి అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులు దాటుతుందని, మరిన్ని
జూరాల ఆయకట్టు రైతులు ఆశ లు అడుగంటుతున్నా యి. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుం టే ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్�
లక్షలు అప్పులు తెచ్చి పంట లు సాగుచేసినం.. ఇంకో 15 రోజులైతే పంటలు చేతికొస్త యి.. ఈ టైంలో నీళ్లు ఇవ్వకపోతే చేసిన అప్పులు తీర్చలేక తమకు చావే శరణ్యమని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చే�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద పంటలు సాగు చేసిన రైతులు నీరు పారబెట్టుకునేందుకు రాత్రి, పగలు తేడా లేకుం డా కాల్వల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లం�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ఆయకట్టు రైతుల పాలిటశాపంగా మారింది. వానకాలం పంటలు అంతంతమాత్రంగా రాగా, కనీసం యాసంగిలోనైనా కలిసొస్తుందనుకున్న కాలం కన్నీళ్లను మిగిల్చింది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద
జూరాల డ్యాంలో తగ్గిన నీటిమట్టం జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం 0.218 టీఎంసీలు మాత్రమే నమోదైంది. ఈ నీటిని ఏప్రిల్ 15వ తేదీ వరకు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారబంది పద్ధ�
పొట్టదశకు వచ్చిన వరి పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడంతో వడ్లు తాళ్లుగా మారిపోతాయని, దయచేసి ఇంకా రెండు వారాలపాటు పంటలకు సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నందిమళ్ల గ్రామ రైతులు విజ్
Jurala Project | ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిక