రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో ఈ సారి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష్యం చేరలేదు. అడ్మిషన్లు పెంచాలని అధికారులు ఆదేశిస్తే, 151 కాలేజీల్లో నిరుటితో పోల్చితే అడ్మిషన్లు తగ్గడం గమనార్హం. 2025-26 విద్యాసంవత్స�
Guest Lecturers | జిల్లాలోని ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు (అతిథి అధ్యాపకులుగా) దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు.
Junior Colleges | రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే 183 జూనియర్ కాలేజీలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు (గురుకులాలు, కేజీబీవీ) క్లోజ్ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ 28
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్లు) ముందుకుసాగడం లేదు. దీంతో అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు.. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేదెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప�
ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలపై ఎన్నడూ లేనివిధంగా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే 5వ తరగతి ప్రవేశాల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయగా, విద్యార్థులు జిల్లాలకు జిల్లాలే మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాల గడువు నేటి(సోమవారం)తో ముగియనుండగా, ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు �
సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట
Junior Colleges | రాష్ట్రంలో గ్రామీణ, నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా? 50 ఏండ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలువనున్నాయా? అంటే పరిస్థితి చూస్తే అవు
Mid Day Meals | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే అం శం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటర్ విద్యా క మిషనరేట్ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ పథకం అమలు విషయమై ప్రతిపాదనలను సి ద్ధంచేసి ఈ నెలలోనే
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కే