కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నడిగడ్డ విద్యలో వెనుకబడిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది. వి ద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా �
ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కళకళలాడుతుండగా.. ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రైవేట్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చేరే వారి సంఖ్య �
విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించ�
Harish Rao | రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు.
TSBIE | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 9వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Junior colleges | రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలోనే మారుమూల తండా అయిన పటేల్చెర్వు తండాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం.. పట్టుదలతో చదువుతారు.
ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
దేశంలోనే నంబర్ వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్లా కేసీఆర్ పాలన సాగుతున్నదని కొనియాడారు.
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో (Junior Colleges) మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు (Inter Board) మరోసారి పొడిగించింది. షెడ్యూల్ (Admission Schedule) ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వ
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్�
జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంథా అనుసరిస్తున్నది. ఏటేటా అఫిలియేషన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి మూడు లేదా ఐదేండ్లకు ఒకేసారి అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకార�