భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ పరిధిలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులు వీచడంతో �
మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన దిగుబడిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధి
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. �
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జూలూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన పెయింటర్ కల్లోజి నరేశ్ (37) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ పెయి�
రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో కనుమరుగవడం ఖాయమని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కప్పలకుంట చెరువు వద్ద బుధవారం ఉపాధిహామీ కూలీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా, కేవలం ఫొటోలు దిగి వెళ్లే �
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పంపకాలు, కమిటీల నియామకాలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి, కేసుల పాలైన స�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన చమురు ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. జూలూరుపాడు మండల కమిటీ సమావేశం బుధవారం తోటకూరి నరేష్ అధ్యక్షతన జరిగిం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాథం (55) అలియాస్ సుధాకర్ తీవ్ర వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. రామనాథం కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరా
జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. భానుడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థా
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అ�
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. జూలూరుపాడు మండలం సాయిరాంతం