భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సున్నం రామకృష్ణమాచారి నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను...
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణం అవుతుంటే.. అటు అధికారులు, ఇటు వ్యవస్థల నిర్లక్ష్యంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో
ఆరుగాలం శ్రమించి, కన్నబిడ్డల్లా సాదుకున్న పాడి పశువులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. ఆ ఇద్దరు రైతుల జీవనాధారం తెగిపడిన విద్యుత్ తీగల రూపంలో చితికిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘జన గణన-2027’ప్రక్రియలో భాగంగా జూలూరుపాడు మండలంలో సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దశలో భాగంగా నిర్వహించాల్సిన ‘ఇంటి జాబితా, గృహాల గణన’ పై
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా కొమ్మినేని పాండురంగారావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు ఇప
నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్ష
వ్యవసాయం అంటే కేవలం చెమట చిందించడమే కాదు. అది ఒక నిరంతర తపస్సు, పక్కా ప్రణాళికతో కూడిన జీవన కళ అని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రైతు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే పంటను నమ్మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ రోడ్డు, గుండెపుడి సమీపంలో గల ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం (మే 3వ తేదీ) ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమాన్ని జయప�
"అడిగితే హక్కులు రావు.. పోరాడితేనే లభిస్తాయి" అనే నినాదంతో జూలూరుపాడు మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు, వివిధ
జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో సోమవారం జరిగాయి. మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం
చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ�
కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు. కానీ ఆ కాలం సృష్టించిన ‘ఆధునికత’ అనే వేగంలో రైతుకు వెన్నెముకగా నిలిచిన ఎడ్లబండి చక్రం నేడు శాశ్వతంగా ఆగిపోతోంది. ఒకప్పుడు పల్లెటూరి జీవనశైలికి చిహ్నంగా, రైతు గర్వంగా ఊరే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కీలకమైన ప్రధాన రహదారి.. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే మార్గం. కానీ నేడు ఆ రోడ్డు జూలూరుపాడు వాసులకు ఒక నరకప్రాయమైన అడ్డంకిగా మారింది. రోడ్డుపై అడుగు పొరలా పేరు�
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎంపీడీఓ తాళ్లూరి రవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వం�