రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ�
దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్న తరుణంలో, హక్కుల పరిరక్షణ కోసం యువత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా పిలుపుని
రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా స్థానిక రైతులకు నాణ్యమైన, మేలైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.భర�
గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణ కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పటిష్టమైన చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె �
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, అలాగే పడమటి నర్సాపురంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల క�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాం
ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మంగళవారం జూలూరుపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినోభా
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో జూలూరుపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొత్తం..
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి అన్నారు. జూలూరుప
ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం
జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, అవగాహన శిబిరాన్ని నిర్�