ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం
జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, అవగాహన శిబిరాన్ని నిర్�
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే పాలకులకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలో తీవ్రమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడ
ప్రజా సమస్యల పరిష్కారం, మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా జూలూరుపాడు మండల నూతన సర్పంచులందరూ కలిసి నూతనంగా 'సర్పంచుల సంఘం'గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని పది మంది సభ్యులతో...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో భ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు - వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ వంతెన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వంతెన నిర్మాణం పూర�
వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచడం, సబ్సిడీ ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఎఫ్.ఎస్ నూతన యాప్ను ప్రవేశపెట్టిందని జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్ బుధవ�
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాల ప్రాంగణ రక్షణ, విద్యార్థుల భద్రతను కాంక్షిస్తూ ఫెన
వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించా�
గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, కుటుంబ పోషణ కూడా గడవడం లేదని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిలిచిపోయినప్పటికీ బాధ్యతాయుతంగా విధుల�
నేటి సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నా ఇంకా మంచితనం, నిజాయితీ సజీవంగా ఉన్నాయని నిరూపించాడు జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెంగల నాగేశ్. వివరాల్లోకి వెళితే.. నాగేష్ కాకర్ల నుం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ కమ్యూనిటీ హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడు మండలానికి చెందిన ఆరోగ్య జీవన యాత్ర బృందం సభ్యులు నాలుగు పథ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు డిజైన్ చేసిన సీతారామ ఎత్తిపోతల పథకం రూపురేఖలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మార్చివేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబ