భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బోజ్యా తండాలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు గ్రామంలో సమస్యలు తీష్ట వేసి తండావాసులను వేధిస్తున్నాయి. పారిశుధ్యం పడకేయడంతో పాటు తాగున�
జూలూరుపాడు మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ గిరిజన రైతు రూ.10 వేలు కోల్పోయిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. సాయిరాంతండాకు చెందిన గిరిజన రైతు భూక్య కిషన్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉ�
Ganja | అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు.
సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నార�
జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు అందించాలని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు రాష్
సీపీఎస్ అంతమే ఉపాధ్యాయుల పంతం అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ కృష్ణ అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జూలూరుపాడు మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శనివారం స�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో గురువారం పద్మశాలి సంఘం వన సమారాధన నిర్వహించింది. భారీ ర్యాలీగా పటాకులు కాల్చుతూ డీజే సౌండ్ సిస్టమ్ తో ఇంటిల్లిపాది గ్రామంలోని శ్రీసం�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. యూరియా కోరత తీర్చాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి
చెట్లకు మేకులు కొట్టడం, తీగలు చుట్టడం వల్ల వాటి పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోందని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశానుసారం సర్వీస్ టు వన దేవత పేరిట అధికార యంత్రాం