సుప్రీంకోర్టులో తాజాగా ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరి పూర్తి సామర్ధ్యంతో కొలువుదీరింది.
UP assault case | ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తె
కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు రాజకీయ నేతలతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ కొన్ని ఇంగ్లిష్, తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
మండలంలోని ఎర్రకుంటతండా శివారులో సర్వేనెంబరు 270/4/2/2/ 2లోని 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎర్రకుంటతండా, చింతకుంటతండావాసులు బుధవారం కలెక్టర్ రవినాయక్కు ఫిర్యా దు చేశారు.
Supreme Court | సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల సెలవులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు శని, ఆదివారాలు సెలవులు కూడా దొరకవని... దీర్ఘకాలంగా సెలవులు పెట్టి న్యాయస్థానాలు, న్యాయమూర్తులన�
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర
వేర్వేరు హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక రాష్ట్రపతి ఈ మేరక�
న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్
అన్ని కోర్టుల్లో మంచి న్యాయమూర్తులు నియమితులు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన రీతిలో పని చేయడం లేదన్నారు.
Supreme Court | భర్తతో భార్య ఎలా నడుచుకోవాలో, యువత ఎలాంటి వస్ర్తాలు ధరించాలో చెప్పే బాధ్యత కోర్టులది కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టంచేశారు. ఇలాంటి అంశాలపై ఉత్తర్వులు జారీ చేసే బాధ్యత క
న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశ
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పని చేస్తున్న 17 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు, ఏపీ హైకోర్టుకు చెం�