Supreme Court | సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. పదోన్నతులు కల్పించాలని గతంలో కొలిజియం సిఫారసు చేసిన పేర్లలో ఐదుగుర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం మరో ఇద్దరి పేర్లు సిఫారసు చేసింది. అలహాబాద్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్,
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించా
న్యాయమూర్తుల నియామక విధానంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకోరు కాబట్టి,
ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవా�
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ ఈ దేశంలో అమలులో ఉన్న ఒక చట్టమని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాము చట్టంగా ప్రకటించిన దానికి అందరూ లోబడి ఉండాల్స
తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో ఇద్దరిని, మద్రాస్ హైకోర్టు నుంచి మరో ఇద�
పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె
హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జడ్జీల నియామకానికి అర్హుల పేర్లను సూచించాలని హైకోర్టుల ప్రధాన న్
జిల్లా జడ్జీల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2022 ఏడాదికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 13 జిల్లా జడ్జీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య వివాదాలు ఏర్పడటం చాలా తక్కువేనని చెప్పాలి. అయితే న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖల మధ్య మాత్రం కొన్నిసార్లు వివాదాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్�
హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�