రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్గా తేలిన
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
సుప్రీంకోర్టు జడ్జిల పదవీవిరమణ వయసుపై న్యాయనిపుణుల అభిప్రాయం జస్టిస్ ఇందు మల్హోత్రా వీడ్కోలు కార్యక్రమంలో చర్చ న్యూఢిల్లీ, మార్చి 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏండ్లకే పరిమితమవ్వడ