ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది.
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సా ధించిన 39 మందికి పోస్టింగ్స్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 18 మంది జడ్జీలను బదిలీ చేసింది. నూతన జేసీజేలు అక్టోబర్ 4లో�
న్యాయస్థానాల్లో మహిళలపై లింగ వివక్ష చూపేలా ఉన్న పదాల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. విచారణ, తీర్పులు ఇతరత్రా న్యాయపరమైన సంభాషణల సందర్భాల్లో మహిళలను ప్రస్తావించే సమయంలో ప్రస్తుతం వ�
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. జిల్లా జడ్జిల క్యాడర్ నుంచి ఒకరు, న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరి పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథ
కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 10.80 లక్షల కేసులకు విముక్తి లభించాలంటే పది నుంచి ఇరవై ఏండ్లు కక్షిదారులు నిరీక్షిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యా
తీర్పు ప్రతి పూర్తిగా సిద్ధమయ్యాకే జడ్జీలు ఆ తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు న్యాయమూర్తులు మౌఖికంగా తీర్పులు వెలువరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ఓ సివిల్ జడ్జిని కర్ణాట
కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
సుప్రీంకోర్టు కొలీజియంపై విమర్శలతో వార్తలో నిలుస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. తాజాగా రాజకీయ సంబంధాలు ఉన్న లాయర్లు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చన్న అభిప్రాయాన్ని సమర్థించడంపై చర్చ జరుగు�
కొలీజియం సిఫారసులపై తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు శనివారం ఆమ�