న్యూఢిల్లీ: ఐదుగురు జడ్జీలను, ఇద్దరు న్యాయవాదులను గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.
వీరిలో జడ్జీలు సుసాన్ వాలంటైన్ , హస్ముఖ్భాయ్ దల్సుఖ్భాయ్ సుతార్, జితేంద్ర చంపక్లాల్ దోషి, మంగేశ్ రామచంద్ర మెంగ్డే, దివ్వేశ్కుమార్ అమృత్లాల్ జోషి, న్యాయవాదులు దేవన్ మహేంద్రభాయ్, మోక్స కిరన్ థక్కర్ ఉన్నారు.