Priyanka Gandhi : నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. సైన్యాన్ని, సైనికులను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీం చేసిన వ్యాఖ్యలక�
ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర�
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం నియమితులయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యాబలం ప్రధాన న్యాయమూర్తితో కలుపు�
Hyderabad | తెలంగాణ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఆ కిలాడి లేడీ. హైకోర్టులో తాను న్యాయవాదినని.. జడ్జీలతో తనకు పరిచయాలు ఉన్నాయని.. రూ.15 లక్షలు ఇస్తే రికార్�
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్�
దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.
Vinod Kumar | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో జడ్జిట నియామకానికి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల