అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశిం�
టాయిలెట్లో కూర్చుని హైకోర్టుకు వర్చువల్గా హాజరైన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) భారీ జరిమాన విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అతడు బేషరతుగా క్షమాపణ చెబుతానని వెల్లడించడంతో రూ.లక్ష ఫైన్ వి�
Man Attends Court Live Stream From Toilet | హైకోర్టులో జరిగిన లైవ్ స్ట్రీమ్ విచారణకు ఒక వ్యక్తి టాయిలెట్ నుంచి హాజరయ్యాడు. టాయిలెట్ సీటుపై కూర్చొన్న అతడు జూమ్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా�
Bomb threat | ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఇలా అన్నింటికి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా, ఈ మెయిల్ల ద్వారా
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత
Gujarat High court | చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేసినందుకు ఓ వ్యక్తి ఈ-మెయిల్ ఖాతాను గూగుల్ బ్లాక్ చేసింది. దీనిపై ఆ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు గూగుల్కు నోటీసులు జారీచేసింది. చిన్న
Gujarat High Court | ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ప్రధాని డిగ్రీ అంశంపై కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలను రద్దు చేయడాన్న�
అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Gujarat High Court: భర్త రేప్ చేసినా రేప్ అవుతుందని గుజరాత్ కోర్టు పేర్కొన్నది. ఓ కేసులో జస్టిస్ దివ్యేశ్ ఈ తీర్పును ఇచ్చారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఆ న్యాయం అమలులో ఉన్నట్లు ఆయన చెప్పారు. బ్రిటీషర్లు �
గత సంవత్సరం గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏదో కొంత సాయం అందజేసి చేతులు దులుపుకుందామంటే కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
పలు హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లకు ఆమోదం తెలుపకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
హైవేలపై నడిచే పాదచారుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైవేలు ఉన్నది జనం యథేచ్ఛగా తిరగడానికి కాదని తెలిపింది. పిటిషనర్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ