PM Modi | విద్య.. మనిషి జ్ఞానానికి, సంస్కారానికి ఆధారం. విద్య.. ఏ వ్యక్తి అయినా గర్వంగా, గొప్పగా చెప్పుకోగలిగే ఆస్తి. ఎంతోమంది ఉన్నత విద్యలో తాము సాధించిన పట్టాల వివరాలను పేర్ల వెనుక గొప్పగా రాసుకొంటారు.
PM Modi Degree Certificate:ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ అడిగిన సీఎం కేజ్రీవాల్కు 25వేల జరిమానా పడింది. గుజరాత్ హైకోర్టు ఈ శిక్ష వేసింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కావాలంటూ కేసు దాఖలైన వ�
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరి న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్లక�
ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున...
అహ్మదాబాద్: ఒక వివాహితుడు ప్రేమించిన మహిళను తన వెంట తీసుకుపోయాడు. దీంతో ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు పలు నెలల శ్రమించి వారిని వెతికారు. చివరకు ఆ జంటను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వె
అహ్మదాబాద్: టీకాల అవసరం కోట్లలో ఉంది. సరఫరా ఏమో లక్షలు దాటడం లేదు. ప్రభుత్వం టీకాల పంపిణీకి పంచవర్ష ప్రణాళిక వేసుకుందా? గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు అడిగిన ప్రశ్న ఇది. న్యాయమూర్తులు బేలా త్రివేద�
రాష్ట్రంలో కరోనా సంక్రమణపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్�